Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్జెంటీనా చేతిలో భారత్‌ ఔట్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 12:29 PM జాతీయంక్రీడలు
అర్జెంటీనా చేతిలో భారత్‌ ఔట్‌ - Udayam
హాకీ ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించింది. సోమవారం కీలక మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ బృందం అర్జెంటీనా చేతిలో 3-5 తేడాతో ఓడింది. సుఖ్‌జీత్‌ రెండు గోల్స్‌ చేశాడు. అర్జెంటీనా తరఫున జోక్విన్‌ టోస్కానీ, టోమాస్‌ డొమెనె చెరో రెండు గోల్స్‌ సాధించారు. భారత మహిళల జట్టు కూడా ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించింది.

Comments

G
Loading comments...