వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలోని పారాదీప్ పోర్టులో రెండు డ్రై బల్క్ బెర్త్ల అభివృద్ధి, నిర్వహణకు అదానీ పోర్ట్స్కు లెటర్ ఆఫ్ అవార్డు లభించింది. ఈ ప్రాజెక్టుతో కంపెనీ పోర్ట్ సామర్థ్యం 18 ఎంఎంటీ పెరగనుంది.
30 ఏళ్ల రాయితీపై పీపీపీ విధానంలో ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. దీంతో అదానీ పోర్ట్స్ సామర్థ్యం 671 ఎంఎంటీపీఏకు చేరనుండగా, 2030 నాటికి 1 బిలియన్ టన్నుల కార్గో లక్ష్యానికి చేరువ కానుంది.
Comments
Loading comments...

