Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్తుమందు కలపడంతో చెప్పుతో కొట్టిన బాధితురాళ్లు

రాజిత దేవి Jul 09, 2026 1:40 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
మత్తుమందు కలపడంతో చెప్పుతో కొట్టిన బాధితురాళ్లు - Udayam Digital
రాజస్థాన్‌లోని చురు జిల్లాలో బ్యూటీ పార్లర్ యజమాని తాము తాగే నీటిలో మత్తుమందు కలుపుతుండగా నలుగురు మహిళా ఉద్యోగులు రహస్య కెమెరా ద్వారా పట్టుకున్నారు. ఆగ్రహంతో అతడిని గదిలో బంధించి చెప్పులతో చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...