వార్తలకు తిరిగి వెళ్లండి
మత్తుమందు కలపడంతో చెప్పుతో కొట్టిన బాధితురాళ్లు

రాజస్థాన్లోని చురు జిల్లాలో బ్యూటీ పార్లర్ యజమాని తాము తాగే నీటిలో మత్తుమందు కలుపుతుండగా నలుగురు మహిళా ఉద్యోగులు రహస్య కెమెరా ద్వారా పట్టుకున్నారు. ఆగ్రహంతో అతడిని గదిలో బంధించి చెప్పులతో చితకబాదారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...