వార్తలకు తిరిగి వెళ్లండి
మహారాష్ట్రలో భారీ కల్తీ పాల కుంభకోణం

మహారాష్ట్రలో డిటర్జెంట్ పౌడర్, రసాయనాలతో తయారుచేస్తున్న భారీ కల్తీ పాల కుంభకోణాన్ని అధికారులు ఛేదించారు. ఏకంగా 2.3 కోట్ల లీటర్ల నకిలీ పాలను మార్కెట్లోకి సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు.
ఈ కల్తీ పాలు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...