వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్ హౌజ్ ఆఫ్ లాడ్స్ సభకు ఎంపికైన ఎంపీ ఉదయ్ నాగరాజును పౌర సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు అభినందించారు.
భారతదేశం నుంచి ఆయన ఈ స్థానం సాధించడం తెలంగాణకు, ఉమ్మడి కరీంనగర్ ప్రాంత ప్రజలకు ఎంతో గర్వకారణమని కొనియాడారు.
Comments
Loading comments...

