Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రోలింగ్‌ భయంతో అవకాశాలు వదులుకున్నా

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 9:17 AM జాతీయంవినోదం
ట్రోలింగ్‌ భయంతో అవకాశాలు వదులుకున్నా - Udayam
‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ పరాజయం, తనపై వచ్చిన ట్రోలింగ్‌ తన కెరీర్‌ను ప్రభావితం చేశాయని నటి ఐశ్వర్య లక్ష్మి తెలిపారు. ఆ సినిమా తర్వాత అవకాశాలు ఇవ్వడానికి మలయాళ చిత్రపరిశ్రమ భయపడినట్లు అనిపించిందన్నారు. దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి ఓ ప్రకటనలో నటించే అవకాశం వచ్చినా ట్రోలింగ్‌ భయంతో ఆ ప్రాజెక్ట్‌ను వదులుకున్నానని చెప్పారు.

Comments

G
Loading comments...