వార్తలకు తిరిగి వెళ్లండి
త్రిపుర గ్లోబల్ పైనాపిల్ ఫెస్టివల్ ప్రారంభం
వినయ్ కుమార్ Jun 27, 2026 9:12 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago

సీఎం మాణిక్ సాహా ఢిల్లీలో పైనాపిల్ ఫెస్టివల్ను ప్రారంభించారు. ఈ పండుగ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని, వ్యవసాయ శక్తిని ప్రపంచానికి చాటడంతో పాటు ఎగుమతులను ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు.
మంత్రి సుకాంత మజుందార్ మాట్లాడుతూ, 'మిషన్ క్వీన్ పైనాపిల్' ద్వారా పండ్ల ఆదాయాన్ని 200 కోట్లకు పెంచడమే లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమం వాణిజ్యానికి, పెట్టుబడులకు కొత్త మార్గాలను చూపుతుందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
Comments
Loading comments...