వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

'జన విశ్వాస్' సవరణలతో రైల్వే నిబంధనలు కఠినతరం చేశారు. టికెట్ లేకుండా ప్రయాణించినా, ఇతరుల టికెట్లు వాడినా అదనపు ఛార్జీలు పడతాయి. భిక్షాటన, అనధికారిక వ్యాపారం, ధూమపానం, మహిళా కోచ్లలోకి అనధికారిక ప్రవేశానికి రూ. 500 నుండి రూ. 10 వేల వరకు జరిమానా విధిస్తారు.
జరిమానా కట్టని వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించినా, సీటు ఖాళీ చేయకున్నా కఠిన చర్యలు తప్పవు.
Comments
Loading comments...

