వార్తలకు తిరిగి వెళ్లండి
అయోధ్య రామ్ లల్లాకు అపురూపమైన కానుక
Kumar Jun 21, 2026 10:42 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago

అయోధ్య రామ్ లల్లాకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 'మియాజాకి' మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. రైతు ఓంప్రకాష్ సింగ్ తన తోటలో పండించిన తొలి పంటను రాముని పాదాల చెంత ఉంచారు.
జపాన్ రకానికి చెందిన ఈ పండు కిలో ధర రూ.3 లక్షల వరకు ఉంటుంది. దీని ప్రత్యేక రంగు, రుచి మరియు అధిక పోషక విలువల వల్ల ఇది అత్యంత విలువైనదిగా గుర్తింపు పొందింది.
Comments
Loading comments...