Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
Rajesh Jun 22, 2026 11:05 AM తిరుపతిGeneral
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - Udayam
తిరుపతి జిల్లా పుల్లంపేట వద్ద లారీ, ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఘటనలో ఏడాది చిన్నారితో పాటు మరో బాలిక ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను రాజంపేట ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కొందరిని రిమ్స్‌కు పంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...