Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాంమోహన్ నాయుడు ఆధ్వర్యంలో తిరంగా యాత్ర

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 13, 2026 12:06 PM ఆల్ ఇండియా జాతీయ
రాంమోహన్ నాయుడు ఆధ్వర్యంలో తిరంగా యాత్ర - Udayam
కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్ నుంచి తిరంగా యాత్రకు నాయకత్వం వహించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, వారి విలువలను గౌరవించాలని పిలుపునిచ్చారు. ‘హర్ ఘర్ తిరంగా’లో భాగంగా ఈ యాత్ర నిర్వహించారు. దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయుడు కోరారు. ఈ ఏడాది ప్రచారాన్ని ‘వందే మాతరం’ థీమ్‌తో నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...