Back to feed
లక్కీడిప్ ద్వారా శ్రీవాణి టికెట్లు: తితిదే ఈఓ వెల్లడి
Sonal Mehrotra May 14, 2026 5:31 AM తిరుపతి 1 viewsabout 1 hour ago

శ్రీవాణి టికెట్ల బుకింగ్లో అక్రమాలను అరికట్టేందుకు లక్కీడిప్ విధానం అమలు చేయనున్నట్లు తితిదే ఈఓ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. విజయవాడ, విశాఖ విమానాశ్రయాల్లోనూ ఈ కోటా జారీని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
గతంలో టికెట్లు పొందని 41 వేల మందికి జూన్ నుండి దర్శనం కల్పిస్తామన్నారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం పాలనలో సమూల మార్పులు చేస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...



