వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలోని కృష్ణలంక మెట్ల బజారు పద్మావతి ఘాట్ వద్ద కృష్ణా నదిలో ఈతకు దిగిన ముగ్గురు యువకులు మునిగి మృతి చెందారు. మృతులను గడ్డం జాషువా (17), వీసం గౌతమ్ (18), తిగుళ్ల తేజ (18)గా గుర్తించారు.
పోలీసులు ముగ్గురి మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. మృతులు ఏ ప్రాంతానికి చెందినవారనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

