వార్తలకు తిరిగి వెళ్లండి
మన్ననూరులో సఫారీ సేవలకు మూడు నెలల విరామం

వన్యప్రాణుల స్వేచ్ఛకు, పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ మన్ననూరు జంగిల్ సఫారీ సేవలను అటవీ శాఖ మూడు నెలల పాటు నిలిపివేసింది. ఈ మేరకు ఫర్హాబాద్ మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, అడవిలోకి రాకపోకలను నిషేధించారు.
ఈ నిషేధ సమయంలో సఫారీ సిబ్బందిని ఇతర విధుల్లో వినియోగించనున్నారు.
Comments
Loading comments...