Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకులాల టెండర్లపై చర్చ

సతీష్ కుమార్ Jul 02, 2026 6:13 AM హైదరాబాద్ 3 viewsabout 1 hour ago
గురుకులాల టెండర్లపై చర్చ - Udayam Digital
గురుకులాల్లో అవినీతిపై చర్చించేందుకు మంత్రుల సవాల్‌ను స్వీకరించి హరీశ్‌ రావు గన్‌పార్క్‌ బయలుదేరారు. ఈ చర్చకు తాము సిద్ధమని, అవినీతికి పాల్పడిన వారికి టెండర్లు ఎలా ఇచ్చారో నిరూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే, పోలీసులు ఆయనను మధ్యలోనే అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చర్చలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులను వాడుకుంటోందని హరీశ్‌ రావు మండిపడ్డారు.

Comments

G
Loading comments...