వార్తలకు తిరిగి వెళ్లండి
సరిహద్దుల్లో అక్రమాల దందా

ఉమ్మడి నల్గొండ జిల్లా సరిహద్దులు గంజాయి, ఇసుక, గుడుంబా బెల్లం రవాణాకు అడ్డాలుగా మారాయి. రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల నిర్లక్ష్యంతో రాత్రి వేళల్లో ఈ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది.
నిఘా వైఫల్యంతో స్మగ్లర్లు జేబులు నింపుకుంటున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...