వార్తలకు తిరిగి వెళ్లండి
ఏటా నత్తనడక, నీటితో కొట్టుకుపోతున్న ప్రగతి

సాగర్ ఎడమ కాల్వ లైనింగ్ పనులు నాలుగేళ్లుగా పూర్తికాక నత్తనడకన సాగుతున్నాయి. సరైన సమయానికి పనులు చేపట్టకపోవడం, నీటి విడుదల వల్ల చేసిన మట్టి పనులు మళ్లీ కొట్టుకుపోవడంతో ప్రజాధనం వృథా అవుతోంది.
ఏటా ఇదే పరిస్థితి పునరావృతమవుతున్నా, అధికారులు అంచనాలకే పరిమితమవుతున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో రూ.71 కోట్ల విలువైన ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...