వార్తలకు తిరిగి వెళ్లండి
ముగ్గురు లిక్కర్ స్కామ్ నిందితులు అరెస్ట్

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక నిందితులు రాజ్కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సునీల్కుమార్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం కస్టడీలోకి తీసుకుంది. చంచల్గూడ జైలు నుంచి వీరిని ఈడీ కార్యాలయానికి తరలించారు.
మనీలాండరింగ్, ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ కేసుకు సంబంధించిన ఇతర కీలక అంశాలపై అధికారులు ముగ్గురు నిందితులను సుదీర్ఘంగా విచారించనున్నారు.
Comments
Loading comments...