Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

విఘ్నేష్ రెడ్డి Jul 16, 2026 4:17 PM గుంటూరు 6 viewsabout 2 hours ago
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం - Udayam Digital
వైఎస్సార్సీపీ అధినేత జగన్ అధ్యక్షతన తాడేపల్లిలో పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేస్తూ, పార్లమెంట్‌లో రాష్ట్ర ప్రయోజనాల కోసం గళం విప్పాలని, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి పాలన గాలికి ఎగిరిపోయిందని, స్కాములు ఎక్కువయ్యాయని జగన్ ఆరోపించారు. డీఎస్పీ పోస్టుల భర్తీలో పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇస్తూ పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...