వార్తలకు తిరిగి వెళ్లండి
తీరనున్న కర్నూలు దాహం

కర్నూలు జిల్లాలో తీవ్రమైన తాగునీటి ఎద్దడిని నివారించేందుకు తుంగభద్ర జలాశయం నుండి గురువారం నాడు 1.5 టీఎంసీల నీటిని అధికారులు దిగువ కాలువకు విడుదల చేశారు.
ఈ తాగునీటిని ఇతర అవసరాలకు మళ్లించకుండా గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎ. సిరి తెలిపారు. ఈ జలాలు మరో మూడు, నాలుగు రోజుల్లో ఏపీ సరిహద్దుకు చేరుకోనున్నాయి.
Comments
Loading comments...