వార్తలకు తిరిగి వెళ్లండి
తిమ్మాపూర్లో ఆలయ పునః ప్రతిష్టాపన
కృష్ణ మూర్తి Jun 23, 2026 10:47 AM కరీంనగర్ 7 viewsabout 3 hours ago

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ పునః ప్రతిష్టాపన వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలను భక్తులు ఘనంగా నిర్వహించారు.
గురువారం జరిగే ప్రధాన విగ్రహ, శిఖర ప్రతిష్టా కార్యక్రమాలతో ఈ వేడుకలు సంపూర్ణం కానున్నాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...