వార్తలకు తిరిగి వెళ్లండి
ధర్మపురిలో నూతన ఆర్టీసీ బస్సు సర్వీసుల ప్రారంభం
సతీష్ కుమార్ Jun 23, 2026 11:25 AM జగిత్యాల 2 viewsabout 3 hours ago

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొత్తగా నిర్మల్, కరీంనగర్ బస్సు సర్వీసులను ప్రారంభించారు. నియోజకవర్గంలో మొత్తం 11 రూట్లలో కొత్త బస్సులను నడపనున్నట్లు తెలిపారు.
ఈ సర్వీసులు భక్తులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
Comments
Loading comments...