వార్తలకు తిరిగి వెళ్లండి
ఐఎస్ సదన్లో భారీ చోరీ: రూ. 17 లక్షల నగదు మాయం
వివేక్ గౌడ్ Jun 23, 2026 12:10 PM హైదరాబాద్ 5 viewsabout 2 hours ago

హైదరాబాద్ ఐఎస్ సదన్లో ఏటీఎం క్యాష్ వ్యాన్ నుండి రూ. 17 లక్షల నగదు చోరీకి గురైంది. సిబ్బంది ఏటీఎం లోపలికి వెళ్లిన సమయంలో, దుండగులు నగదు పెట్టెను బైక్పై ఎత్తుకెళ్లారు.
ఈ ఘటన తర్వాత క్యాష్ వ్యాన్ డ్రైవర్ అదృశ్యమయ్యాడు. డ్రైవర్ ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు, కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...