వార్తలకు తిరిగి వెళ్లండి

భారతదేశం దిగువ మధ్యాదాయ దేశమైనప్పటికీ, తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలు ఎగువ మధ్యాదాయ స్థాయిని దాటాయని ప్రపంచబ్యాంకు తెలిపింది. తెలంగాణ తలసరి ఆదాయం 5,407 డాలర్లుగా నమోదైంది.
ఢిల్లీ, కర్ణాటక ఈ జాబితాలో ముందంజలో ఉండగా, బిహార్ అట్టడుగున నిలిచింది. యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి నేపాల్ కంటే వెనుకబడి ఉందని పేర్కొంది.
Comments
Loading comments...

