వార్తలకు తిరిగి వెళ్లండి
ధనిక రాష్ట్రాల జాబితాలో తెలంగాణ

Photo Gallery
భారతదేశం దిగువ మధ్యాదాయ దేశమైనప్పటికీ, తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలు ఎగువ మధ్యాదాయ స్థాయిని దాటాయని ప్రపంచబ్యాంకు తెలిపింది. తెలంగాణ తలసరి ఆదాయం 5,407 డాలర్లుగా నమోదైంది.
ఢిల్లీ, కర్ణాటక ఈ జాబితాలో ముందంజలో ఉండగా, బిహార్ అట్టడుగున నిలిచింది. యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి నేపాల్ కంటే వెనుకబడి ఉందని పేర్కొంది.
Comments
Loading comments...