Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జులై 17న మోదీ చేతుల మీదుగా హైడ్రోజన్ రైలు

శివ కుమార్ Jul 07, 2026 5:10 AM అల్ ఇండియా 10 viewsabout 2 hours ago
జులై 17న మోదీ చేతుల మీదుగా హైడ్రోజన్ రైలు - Udayam Digital

Photo Gallery

జులై 17న మోదీ చేతుల మీదుగా హైడ్రోజన్ రైలు - main
జులై 17న మోదీ చేతుల మీదుగా హైడ్రోజన్ రైలు - gallery image
పర్యావరణహిత రవాణా కోసం పీఎం మోదీ జులై 17న దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్నారు. చెన్నై ఐసీఎఫ్‌లో రూ.89 కోట్లతో దీనిని రూపొందించారు. ఈ రైలు హర్యానాలోని జింద్ - సోనిపట్ మధ్య 90 కి.మీ నడవనుంది. సాధారణ డీజిల్ రైలుతో పోలిస్తే ప్రయాణ సమయాన్ని రెండు గంటల నుండి గంటకు తగ్గిస్తుంది.

Comments

G
Loading comments...