వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియలో 3.38 కోట్లకుపైగా ఓటర్లు ఉండగా, 2.64 కోట్ల ఫారమ్లు మాత్రమే డిజిటైజ్ అయినట్లు సమాచారం. దీంతో సుమారు 74 లక్షల ఫారమ్లు డిజిటైజ్ కాలేదు.
ఈ నెల 17న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. ఆ జాబితా విడుదల తర్వాత ఓటర్ల వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Comments
Loading comments...

