Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య నిందితుల ఇళ్ల కూల్చివేతకు నోటీసులు

రాజశేఖర్ రావు Jul 02, 2026 11:08 AM అల్ ఇండియా 7 viewsabout 2 hours ago
అయోధ్య నిందితుల ఇళ్ల కూల్చివేతకు నోటీసులు - Udayam Digital
అయోధ్య రాముడి సొమ్మును స్వాహా చేసిన నిందితులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా లవ్‌కుశ్ మిశ్రా అనే నిందితుడి అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు, గత ఐదేళ్ల కాలంలో అయోధ్య రామాలయ ట్రస్టుకు అందిన నిధులపై సిట్ అధికారులు ప్రస్తుతం ముమ్మరంగా ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...