Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంచలన ఎన్‌కౌంటర్ కేసు విచారణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Rekha Jun 22, 2026 6:12 AM అల్ ఇండియా 0 viewsabout 3 hours ago
సంచలన ఎన్‌కౌంటర్ కేసు విచారణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం - Udayam Digital
బీహార్‌ భోజ్‌పూర్ జిల్లాలో జరిగిన భరత్ భూషణ్ తివారీ వివాదాస్పద ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ వ్యవహారాన్ని ముందుగా రిజిస్ట్రీ వద్దే ప్రస్తావించాలని లాయర్‌కు సూచించింది. బాధ్యులైన పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదుతో పాటు, మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించాలని కోరారు.

Comments

G
Loading comments...