వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ, ఎన్నికల అధికారుల కుట్ర ఉందని మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. నిబంధనలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా అన్వయించి, తన నామినేషన్ను తిరస్కరించారని ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అనవసరమైన లీగల్ నోటీసులను క్రిమినల్ కేసులుగా చూపి అన్యాయం చేశారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, గెలిచే సీటును కుట్రతో బీజేపీ లాగేసుకుందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ నాయకులపై వచ్చిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు.
Comments
Loading comments...

