వార్తలకు తిరిగి వెళ్లండి
కశ్మీర్లో దోశల సక్సెస్

తండ్రి మరణం తర్వాత ఒంటరిగా కశ్మీర్ వెళ్లిన సింధు అనే మహిళ అక్కడ దక్షిణాది వంటకాల కొరతను గుర్తించారు. పర్యటకుల కోసం శ్రీనగర్లో 'దోశ డిలైట్' పేరిట వినూత్న వ్యాపారాన్ని ప్రారంభించారు.
ప్రస్తుతం రెండు రెస్టరెంట్లు నడుపుతూ స్థానికులకు, షెఫ్లకు ఉపాధి కల్పిస్తున్నారు. తమిళనాడు నుండి ముడిసరుకు తెప్పిస్తూ విజయవంతంగా రాణిస్తున్నారు.
Comments
Loading comments...