Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధనుష్కోటి మిస్టరీ వెనుక అసలు నిజం

శ్రుతి రెడ్డి Jul 12, 2026 1:00 AM అల్ ఇండియా 3 viewsabout 3 hours ago
ధనుష్కోటి మిస్టరీ వెనుక అసలు నిజం - Udayam Digital
భారతదేశ చివరి సరిహద్దు, ఒకప్పటి అందమైన నగరం ధనుష్కోటి నేడు పాడుబడిన ‘ఘోస్ట్ టౌన్’గా మారింది. ఇక్కడి రామసేతు వెనుక యుగాల నాటి రామాయణ రహస్యాలు దాగి ఉన్నాయి. సాయంత్రం ఆరు దాటితే ఈ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించరు. ఇక్కడి అయస్కాంత క్షేత్రాల మిస్టరీ వెనుక ఉన్న భయంకరమైన నిజాలు పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

Comments

G
Loading comments...