Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలపై వ్యక్తిత్వ దాడులు ఆపాలి

Follow Udayam on Google
Sai Sep 08, 2026 12:16 PM జాతీయంవినోదం
మహిళలపై వ్యక్తిత్వ దాడులు ఆపాలి - Udayam
మహిళలను కించపరిచేందుకు ఆమె వ్యక్తిత్వంపై దాడి చేయడం పాత పద్ధతేనని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ అన్నారు. తమిళనాడులో నటి త్రిష వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, ఇలాంటి ఘటనల్లో మహిళలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని కంగనా పేర్కొన్నారు. ఈ ధోరణి భారత్‌కే పరిమితం కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉందని అన్నారు. మహిళలను సమాజం ఎలా చూస్తోంది, నిజంగా గౌరవిస్తున్నామా అనే దానిపై ఆత్మపరిశీలన అవసరమని కంగనా పేర్కొన్నారు.

Comments

G
Loading comments...