Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్‌కు పీఓకే నేతల తుది హెచ్చరిక

పార్వతి దేవి Jul 06, 2026 6:15 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
పాకిస్థాన్‌కు పీఓకే నేతల తుది హెచ్చరిక - Udayam Digital

Photo Gallery

పాకిస్థాన్‌కు పీఓకే నేతల తుది హెచ్చరిక - main
పాకిస్థాన్‌కు పీఓకే నేతల తుది హెచ్చరిక - gallery image
తమ డిమాండ్లను నెరవేర్చకపోతే జులై 9న తుది పోరాటం ప్రారంభిస్తామని జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) పాక్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. అంతర్జాతీయ ప్రతినిధులను పీఓకే పర్యటనకు ఆహ్వానించింది. తమ నాయకుల విడుదల, నిత్యావసరాల సరఫరా, ఒప్పందాల అమలును జేఏఏసీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం హింసకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ప్రజలంతా నిరసనల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది.

Comments

G
Loading comments...