Back to feed
రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
Rajdeep Sardesai Jun 19, 2026 10:04 AM నల్గొండ 2 viewsabout 3 hours ago

నల్గొండ జిల్లా పెద్దవూర వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సూచించిన ఎస్పీ, వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
Comments
Loading comments...



