Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

Rajdeep Sardesai Jun 19, 2026 10:04 AM నల్గొండ 2 viewsabout 3 hours ago
రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ - Udayam Digital
నల్గొండ జిల్లా పెద్దవూర వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సూచించిన ఎస్పీ, వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...