వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణాసియా దేశాల స్థాయి అంతర్జాతీయ బాడీబిల్డింగ్ పోటీలు వచ్చే ఏడాది ఖమ్మంలో నిర్వహించనున్నారు. భూటాన్లో జరిగిన ఆసియా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంఘం అధ్యక్షుడు రమేష్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ఎంపీ రఘురాంరెడ్డి సోమవారం ఢిల్లీలో కేంద్ర క్రీడామంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసి పోటీలకు రావాలని ఆహ్వానించారు.
Comments
Loading comments...

