Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరుదైన ఘనత సాధించిన సోనల్‌ దినుషా

Follow Udayam on Google
Sai Aug 27, 2026 4:12 PM జాతీయంక్రీడలు
అరుదైన ఘనత సాధించిన సోనల్‌ దినుషా - Udayam
భారత్‌తో టెస్టు సిరీస్‌లో వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 50కిపైగా పరుగులు చేసిన మూడో శ్రీలంక బ్యాటర్‌గా సోనల్‌ దినుషా నిలిచాడు. తొలి టెస్టులో 100, 84 పరుగులు చేసిన అతడు రెండో టెస్టులో శ్రీలంక జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 103, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకం సాధించాడు. కోలంబో టెస్టు చివరి రోజు లంచ్‌కు శ్రీలంక 329/6తో నిలిచింది. దినుషా 55, కేశర నువంత 46 పరుగులతో నాటౌట్‌గా, జట్టు 116 పరుగుల ఆధిక్యం ఉంది.

Comments

G
Loading comments...