Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్త మాట విని తల్లికి విషమిచ్చిన కొడుకు

నిహారిక రెడ్డి Jul 13, 2026 8:38 PM అల్ ఇండియా 3 viewsabout 8 hours ago
అత్త మాట విని తల్లికి విషమిచ్చిన కొడుకు - Udayam Digital
ఆగ్రాలోని బర్పురా గ్రామంలో రవీంద్ర అనే వ్యక్తి భూ వివాదం కారణంగా కన్నతల్లికి విషం పెట్టాడు. తమ్ముడు ముకేశ్‌తో గొడవ జరగడంతో రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత అత్త ఇచ్చిన సలహా, మాటలు విని రవీంద్ర ఈ దారుణానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది

Comments

G
Loading comments...