వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా కప్ టోర్నీలో భాగంగా థాయ్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత ఓపెనర్ స్మృతి మంధన అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన రెండవ మహిళా క్రికెటర్గా నిలిచింది.
ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ఆమె ఈ మైలురాయిని అధిగమించగా, క్రీడా వర్గాల నుంచి ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Loading comments...

