Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్‌ రేషన్‌తో సంక్షేమ భరోసా

Follow Udayam on Google
అనురూప్ Aug 15, 2026 9:15 PM హన్మకొండ తెలంగాణ
స్మార్ట్‌ రేషన్‌తో సంక్షేమ భరోసా - Udayam
పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హనుమకొండ అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. రేషన్‌ కార్డు కేవలం గుర్తింపు పత్రం కాదని, పేద కుటుంబాలకు ఆహార భద్రతతోపాటు అనేక సంక్షేమ పథకాలకు ఆధారమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...