వార్తలకు తిరిగి వెళ్లండి
జపాన్ ఓపెన్ సెమీస్లో సింధు.. సరికొత్త చరిత్ర

క్వార్టర్స్లో ఒకుహర వైదొలగడంతో పీవీ సింధు తొలిసారి జపాన్ ఓపెన్ సెమీఫైనల్కు చేరింది. అక్కడ చైనాకు చెందిన చెన్ యుఫైతో తలపడనుంది.
2011లో సైనా నెహ్వాల్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత మహిళా షట్లర్ సింధు మాత్రమే. ఫైనల్ చేరితే సరికొత్త రికార్డు సృష్టించనుంది.
Comments
Loading comments...