వార్తలకు తిరిగి వెళ్లండి
జపాన్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు

జపాన్ ఓపెన్ సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణి వైఎఫ్ చెన్పై భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అద్భుత విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో గెలిచి, ఆమె తొలిసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
తొలి సెట్ను 21-19తో గెలిచిన సింధు, రెండో సెట్లో 15-10తో ఆధిక్యంలో నిలిచారు. ఆ సమయంలో చెన్ గాయంతో నిష్క్రమించడంతో సింధును విజేతగా ప్రకటించారు.
Comments
Loading comments...