వార్తలకు తిరిగి వెళ్లండి

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026కు భారత స్టార్ షట్లర్ల సీడింగ్ ఖరారైంది. మహిళల సింగిల్స్లో పి.వి. సింధుకు 9వ సీడ్ లభించగా, సాత్విక్సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీకి 5వ సీడ్ దక్కింది.
ఆగస్టు 17 నుంచి 23 వరకు న్యూఢిల్లీలో ఈ టోర్నీ జరగనుంది. ఐదు విభాగాల్లోనూ భారత్ రెండేసి ఎంట్రీలు నమోదు చేయగా, నాలుగు విభాగాల్లో భారత ఆటగాళ్లకు సీడింగ్ లభించింది.
Comments
Loading comments...
