వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో సెలవుల రద్దీతో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. వసతి గదులు దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దీ దృష్ట్యా అభిషేకాలు, ప్రత్యేక దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేసి, ఆన్లైన్ బుకింగ్ ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు.
దర్శన సమయంలో భక్తులందరూ ఆలయ సిబ్బందికి సహకరించాలని ఈవో విజ్ఞప్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...

