వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రముఖ నటి కీర్తి సురేశ్ శనివారం తన భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని సేవించుకున్న వారికి, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
భర్తతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని కీర్తి సురేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం తాను రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపారు.
Comments
Loading comments...

