వార్తలకు తిరిగి వెళ్లండి
గోదావరి స్టేషన్లో 3 మెము రైళ్ల హాల్ట్ రద్దు
వైష్ణవి శర్మ Jun 27, 2026 7:24 AM తూర్పుగోదావరి 7 viewsabout 2 hours ago

గోదావరి పుష్కర పనుల దృష్ట్యా, గోదావరి రైల్వేస్టేషన్లో 45 రోజుల పాటు మూడు మెము రైళ్లకు హాల్ట్ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు.
శుక్రవారం నుండి ఆగస్టు 9వ తేదీ వరకు రాజమహేంద్రవరం-విజయవాడ (67201, 67261) మరియు కాకినాడపోర్టు-విజయవాడ (17258) రైళ్లు గోదావరి స్టేషన్లో ఆగవు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...