వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబరు 4 నుండి 3 రోజుల పాటు విజయనగరం జిల్లాలో గరివిడిలోని బంగారమ్మ కాలనీ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ ధర్మకర్త బమ్మిడి అప్పలస్వామి ఆధ్వర్యంలో ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు సోమవారం తెలిపారు.
4 వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పోటీలు నిర్వహిస్తున్నామని అలాగే జన్మాష్టమి రోజున దేవాలయంలో చిన్న జీయర్ స్వామి చేతులు మీదగా విశిష్ట, పూజలు జరుగుతాయన్నారు.
Comments
Loading comments...

