వార్తలకు తిరిగి వెళ్లండి
మహారాష్ట్రలో తీవ్ర ట్రాఫిక్ జామ్

Photo Gallery
మహారాష్ట్రలోని మిస్సింగ్ లింక్ వద్ద భారీగా కొండచరియలు విరిగిపడటంతో కలంబోలి పరిధిలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలంలో శిథిలాలను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు.
ఈ ప్రమాదం కారణంగా పుణె వైపు వెళ్లే వాహనాలన్నింటినీ అధికారులు పాత ముంబై-పుణె హైవే వైపునకు మళ్లించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, హైవే సిబ్బంది సూచనలను పాటించాలని పోలీస్ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...