వార్తలకు తిరిగి వెళ్లండి
విత్తన మేళాలో విత్తనాల కొరత
ధీరజ్ రెడ్డి Jun 23, 2026 10:54 AM భద్రాద్రి కొత్తగూడెం 7 viewsabout 2 hours ago

చుంచుపల్లి మండలంలోని రైతు వేదికల్లో నిర్వహించిన "రైతు ముంగిట్లో విత్తన మేళా" ఆశించిన స్థాయిలో జరగలేదు. ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల వరి విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
విత్తనాలు లభిస్తాయని ఆశించి వచ్చిన రైతులు, అవి లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. విత్తనాల సరఫరాలో జాప్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...