Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'సత్లుజ్' సినిమాపై నిలిచిపోయిన స్ట్రీమింగ్

రాజేష్ కుమార్ Jul 06, 2026 6:19 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
'సత్లుజ్' సినిమాపై నిలిచిపోయిన స్ట్రీమింగ్ - Udayam Digital

Photo Gallery

'సత్లుజ్' సినిమాపై నిలిచిపోయిన స్ట్రీమింగ్ - main
'సత్లుజ్' సినిమాపై నిలిచిపోయిన స్ట్రీమింగ్ - gallery image
దిల్జిత్‌ దొసాంజే నటించిన ‘సత్లుజ్’ చిత్రం నాలుగేళ్ల వివాదాల తర్వాత ఓటీటీలో విడుదలై, 48 గంటలకే భారత్‌లో స్ట్రీమింగ్‌ నిలిపివేయడం చర్చనీయాంశమైంది. మానవ హక్కుల కార్యకర్త జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై సెన్సార్ పరమైన ఆంక్షలు తొలగలేదు. ప్రస్తుతం చట్టపరమైన కారణాల వల్ల భారత్‌లో నిలిపివేసినట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది. అయితే, విదేశీ మార్కెట్లలో మాత్రం ఈ చిత్రం అందుబాటులో ఉంది.

Comments

G
Loading comments...