వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటీటీలోకి సమంత ‘మా ఇంటి బంగారం’

సమంత ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన రూ.100 కోట్ల బ్లాక్బస్టర్ సినిమా ‘మా ఇంటి బంగారం’ ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో భారీ విజయం సాధించింది.
జూన్ 19న విడుదలైన ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా.. కేవలం 28 రోజుల్లోనే డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చింది. ప్రస్తుతం ఇది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకులను అలరిస్తోంది.
Comments
Loading comments...